Ad Code

Ticker

6/recent/ticker-posts

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేసిన సింగీతం ఎంపీటీసీ

సింగీతం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సింగీతం గ్రామ ఎంపీటీసీ కుస్నూర్ నిరంజన్ గారు చిరు కానుకగా పరీక్ష ప్యాడ్ లు మరియు పెన్నులను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నిరంజన్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు నాయకులు పాల్గొన్నారు.

సింగీతం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సింగీతం గ్రామ ఎంపీటీసీ కుస్నూర్ నిరంజన్ గారు చిరు కానుకగా పరీక్ష ప్యాడ్ లు మరియు పెన్నులను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నిరంజన్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు నాయకులు పాల్గొన్నారు.
#ZphsSingitham

Post a Comment

0 Comments

ZPHS SINGITHAM

Ad Code